Komaram Bheem District Updates: ప్రజలను వెంటాడిన పెద్దపులి..పరుగులు తీసిన గిరిజన గ్రామాల ప్రజలు..

కొమురం భీం జిల్లా:

* బెజ్జూర్ మండలం లోని ఏటి గూడ వద్ద రహదారిపై దర్జాగా నిలబడి ప్రయాణికులను వెంటాడిన పెద్దపులి ప్రజలు పరుగులు తీయడంతో ఇద్దరు కిందపడిపోయిన    సంఘటన చోటుచేసుకుంది .

* పరుగులు తీస్తూ చెట్టు ఎక్కడంతో ప్రాణాలతో బయటపడ్డ యువకులు ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.

* కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుండి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Update: 2020-11-18 11:50 GMT

Linked news