Kollur updates: భట్టి విక్రమార్క చాలంజ్ ను ధైర్యంగా స్వీకరించాము..మేయర్ బొంతు రామ్మోహన్..

జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మేయర్ బొంతు రామ్మోహన్..

-భట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మారు.

-ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ను భట్టి చూడకుండా తప్పించుకొని పోయాడు.

-కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నరు.

-కొల్లూరు లో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించాము.

-రాజకీయల నాయకుల ప్రమేయం లేకుండా, పూర్తిగా అధికారుల ద్వార పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము.

Update: 2020-09-18 11:07 GMT

Linked news