Jangaon District Updates: సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి..

జనగామ జిల్లా:

-సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న అరెస్టుల పరంపర..

-ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా 50 మంది బిజెపి పార్టీ శ్రేణులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు...

Update: 2020-11-12 05:04 GMT

Linked news