Hyderabad Updates: హెర్బల్ ఆయిల్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం..
హైదరాబాద్..
-ఎస్సార్ నగర్ కు చెందిన వ్యాపారవేత్తను నిండాముంచిన కేటుగాళ్లు...
-లండన్ , మణిపూర్ కేంద్రంగా సాగిన వ్యవహారం.
-హెర్బల్ ఆయిల్ సరఫరా కాంట్రాక్డ్ అంటూ రూ.52 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు...
-మోసపాయానంటూ ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ..
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు...
Update: 2020-11-12 03:45 GMT