Hyderabad updates: తెలంగాణ చరిత్రను కేసీఆర్ మరుగుణ పడేయ్యాడానికి కుట్ర చేస్తున్నారు.. తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు జోస్న..

తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు జోస్న@ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్

* 2014 తెలంగాణ ఏర్పాటు జరిగిన నుంచి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారు.

* ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తా అన్న కేసీఆర్ వారం రోజులకే ముగించారు.

* 4వందల మంది స్టాఫ్ ఉండే అసెంబ్లీ గురించి ఆలోచన చేసిన కేసీఆర్..4 కోట్ల ప్రజల బాధలు కనిపించడం లేదా?

* కొరొనాను ఆరోగ్యశ్రీ చేర్చడానికి టీఆరెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలి.

* ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఎల్ ఆర్ ఎస్ వెంటనే జివో లో సవరణ చేసింది...ఇది ప్రజల విజయం.

* తెలంగాణ లో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము.

* హైదరాబాద్ అభివృద్ధికి అసెంబ్లీ సాక్షిగా 65వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పారు.

* పది సెంటిమిటర్ల వర్షం పడితే బోగతా-నాయగరా వాటర్ ఫాల్ హైదరాబాద్ నడిబొడ్డున కనిపిస్తున్నాయి.

* 500 కోట్ల సచివాలయం టెండర్లు పిలిచిన ప్రభుత్వం..చదువు చెప్పే గురువులను ఆదుకోవడం లేదు ఎందుకు?

* కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నాగులు లాంటి వ్యక్తులు ఎందరో బలి అవుతున్నారు.

* తెలంగాణ విమోచనరోజు నాగులు లాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఒక్క ప్రకటన చేయలేరా?

Update: 2020-09-17 11:12 GMT

Linked news