Guntur District updates: ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....
గుంటూరు...
-ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....
-వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....
-21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....
-కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు....
-వచ్చే నెల 21వరకు స్టేటస్ కో కొనసాగుతుంది....
-స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కౌంటర్ ధాఖలు చేయాలని...సిఎస్ కు హైకోర్టు అదేశాలు ఇచ్చింది...
-హెచ్ఎంటివి తో హైకోర్టు న్యాయవాది నర్ర శ్రీనివాస్...
Update: 2020-08-27 08:17 GMT