Guntur District updates: ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....

గుంటూరు...

-ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....

-వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....

-21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....

-కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు....

-వచ్చే నెల 21వరకు స్టేటస్ కో కొనసాగుతుంది....

-స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కౌంటర్ ధాఖలు చేయాలని...సిఎస్ కు హైకోర్టు అదేశాలు ఇచ్చింది...

-హెచ్ఎంటివి తో హైకోర్టు న్యాయవాది నర్ర శ్రీనివాస్...

Update: 2020-08-27 08:17 GMT

Linked news