East Godavari Weather updates: భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన ప్రతాప్ నగర్ లో ని టీచర్స్ కాలనీ..

తూర్పుగోదావరి :

-గత రెండు రోజులుగా జలదిగ్భంధంలో టీచర్స్ కాలనీ, వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో భయాందోళనలో స్థానికులు..

-పూర్తిగా వరద నీరు చేరిన పలు కుటుంబాలను ఖాళీ చేయించి సహాయ పునారావ కేంద్రాలకు తరలించిన అధికారులు..

Update: 2020-10-14 09:10 GMT

Linked news