East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..
తూర్పు గోదావరి జిల్లా...
- కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..
- కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ప్రత్యక ఏర్పాట్లు...
- పాదగయ పుష్కరిణిలో స్నానాలకు అనుమతి నిరాకరణ..
- కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలకు,దర్శనాలకు మాత్రమే అనుమతి..
- సామాజిక దూరంతో దర్శించుకుంటున్న భక్తులు..
- భక్తులు అంతంతమాత్రంగా రావడంతో కల తప్పిన కార్తీక మాసం..
Update: 2020-11-16 03:23 GMT