East Godavari Updates: భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ...
తూర్పుగోదావరి జిల్లా....
- కార్తీక మాస మహా పర్వదినాల సందర్భంగా పంచారామక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ
- పిఠాపురం మహారాజా వారి గోత్రనామాలతో తొలిపూజ
- ఆ తదుపరి భక్తులకు దర్శనాలకు అనుమతి..
Update: 2020-11-16 02:08 GMT