East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
తూర్పుగోదావరి :
కొత్తపేట...
- కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
- స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్..
Update: 2020-11-07 04:34 GMT