East Godavari Updates: ఆత్రేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తూర్పుగోదావరి :

 కొత్తపేట..

- ఆత్రేయపురం మం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- శనివారం కావడంతో ఏడు వారాల నోములు తీర్చుకునేందుకు కరోనా సమయంలోనూ ఆలయానికి విచ్చేస్తున్న భక్తులు..

Update: 2020-11-07 04:23 GMT

Linked news