East Godavari updates: మండపేట ఆర్.సి.ఎమ్ చర్చ్ లో విగ్రహాల ధ్వంసంపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు: తోట త్రిమూర్తులు..

 తూర్పుగోదావరి -మండపేట..

- మాజీ ఎమ్మెల్యే , వైసీపీ మండపేట కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు

- ఘటన స్థలంలో సుత్తిని స్వాధీనం చేసుకొని ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్

- విగ్రహాలు ధ్వంసమైన చర్చ్ ను సందర్శించిన మండపేట వై.సి.పి కోఆర్డినేటర్, పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు తోట త్రిమూర్తులు

- మండపేటలో క్రైస్తవ విగ్రహాల ధ్వంసం ఆకతాయిల పని కాదు అసాంఘిక శక్తులు చేసినదే

- మతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టి మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతోంది

- ఘటనపై సి.ఎం జగన్ , డి.జి.పి.లు తక్షణమే స్పందించారు,

- దోషులు ఎవరైనా కఠిన శిక్ష తప్పదు

Update: 2020-09-23 11:26 GMT

Linked news