East Godavari- pedhapuram updates: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు..మాజీ మంత్రి చినరాజప్ప..

తూర్పుగోదావరి....

పెద్దాపురం....

-మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామేంట్స్...

-వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి.

-వాటిని ప్రక్కకు పెట్టి రైతుల ఆత్మహత్యల పాపం తెలుగుదేశం పార్టీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది.

-గత 15 నెలలుగా వైసిపి ప్రభుత్వం తప్పిదాల కారణంగానే అన్నదాత ల ఆత్మహత్యలు పెరిగాయి.

-వైకాపా ప్రభుత్వం 15 నెలల పాలనలో రైతులు రూ.50 వేల కోట్లు నష్టపోయారు.

-ఈ అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులు నష్టపోతారు.

Update: 2020-09-04 12:55 GMT

Linked news