Chittoor District Updates: పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం...
చిత్తూరు
-- ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చేరుకున్న వీరజవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం
-- ఆదివారం కాశ్మీరు సరిహద్దులో చొరబాటుదారులతో జరిగిన భీకర పోరులో వీరమరణం పొందిన జవాను ప్రవీణ్్
-- రెండు రోజుల తరువాత స్వగ్రామానికి పార్థివ దేహం
-- కడసారి చూపుకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతం
-- వీర జవానుకు జేజేలు పలుకుతూ నినాదాలు
Update: 2020-11-11 02:02 GMT