AP Parishad Elections 2021 Live Updates: గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా:

ఏపీ పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం గారపాడు పోలింగ్‌ బూత్‌ దగ్గర ఘర్షణకు దిగాయి ఇరువర్గాలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. అధికార పక్షానికి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Update: 2021-04-08 06:26 GMT

Linked news