AP Parishad Elections 2021 Live Updates: తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా: 

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. పల్లంకుర్రు, పి.లక్ష్మీవాడ గ్రామాల్లో కొందరు యువకులు.. ఓటు వేసిన బ్యాలెట్‌ పేపర్‌ను ఫొటో తీసుకున్నారు. అంతటి ఆగక.. బ్యాలెట్‌ పేపర్లతో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన వివాదంగా మారింది.

Update: 2021-04-08 06:28 GMT

Linked news