AP Parishad Elections 2021 Live Updates: విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా:

అంటిపేట: 

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో మాత్రం పోలింగ్‌ నిలిచిపోయింది. వైసీపీ తరుపున నామినేషన్‌ ఉపసంహరించుకున్న లక్ష్మీ పేరు బ్యాలెట్‌ పత్రాల్లో ముద్రించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు అధికారులు.

Full View


Update: 2021-04-08 06:19 GMT

Linked news