విశాఖజిల్లా: నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో ... ... Live Updates:ఈరోజు (జూన్-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖజిల్లా:

నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా శానిటైజర్ తాగిన అటెండర్ సత్తిబాబు

-అస్వస్థతకు గురికావడంతో హుటాహుటీన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలింపు.,

-అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం లో చికిత్స పొందుతూ సత్తిబాబు మృతి.

Update: 2020-06-07 08:22 GMT

Linked news