తిరుపతి:👉ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.👉... ... Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తిరుపతి:

👉ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

👉 తుమ్మలగుంట రోడ్డు లోని చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ఎదురు సందులో ఘటన.

👉 పులివెందులకు చెందిన రాజా(55) కొంత కాలంగా సోనీ కుటుంబంతో కలసి సరస్వతి నగర్ లో కార్పెంటర్ గా జీవనం .

👉మద్యానికి అలవాటు పడ్డ రాజా సహచర మిత్రుడు రషీమ్ ను డబ్బు కావాలని డిమాండ్.

👉రషీమ్ లేదు ఆని చెప్పడంతో మనస్తాపానికి చెంది చీరతో కానుగ చెట్టుకు వురి వేసుకొని మృతి.

👉 వీఆర్వో సమక్షంలో మృతదేహాన్ని ఉరి నుండి తొలగించి వాహనంలో రూయా ఆసుపత్రికి తరలింపు.

👉 సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

Update: 2020-06-05 08:18 GMT

Linked news