తూ.గో.జిల్లా... రాజోలు.రాజోలు లో గంజాయి... ... Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూ.గో.జిల్లా... రాజోలు.

రాజోలు లో గంజాయి కలకలం...

మలికిపురం మండలం దిండి బ్రిడ్జి సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బ్యాచ్ అరెస్ట్ చేసిన పోలీసులు..

వారి వద్ద నుండి 900వందల గ్రాముల గంజాయి స్వాధీనం.10మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి తెలిపారు..

ఈ పది మందిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు..

Update: 2020-06-05 06:50 GMT

Linked news