హేమంత్‌ హత్య కేసులో మరో ఇద్దరి... ... Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హేమంత్‌ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ ...


సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు...


ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..


ప్రధాన నిందితులైన యుగంధర్‌, లక్ష్మారెడ్డి కస్టడీ పూర్తి...


హేమంత్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుపారీ...


మరికాసేపట్లో మరిన్ని వివరాలు వెల్లడించనున్న పోలీసులు...


Update: 2020-10-05 10:25 GMT

Linked news