- విశాఖ జిల్లా, జీ. మాడుగుల మండలం గెమ్మెలి... ... ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- విశాఖ జిల్లా, జీ. మాడుగుల మండలం గెమ్మెలి పీహెచ్సీని తనిఖీ చేసిన పాడేరు ఐటిడిఎ ఇన్ ఛార్జ్ పీవో వెంకటేశ్వర్లు.

- విధులకు డుమ్మా కొట్టిన డాక్టర్ ఐశ్వర్య.

- షోకాజ్ నోటీసులు జారీ చేసిన పీఓ.

Update: 2020-05-20 14:56 GMT

Linked news