ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను... ... ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు.

ఆరోగ్యశ్రీ హస్పిటల్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన పేమెంట్స్‌ను సకాలంలో విడుదల చేసినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ పీ బీ కామేశ్వరరావులు.

పాల్గొన్న ఉపాధ్యకుడు‌ డాక్టర్‌ కేతిరెడ్డి మోహన్‌రెడ్డి, గుంటూరు ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ పీ వీ రాఘవ శర్మ, డాక్టర్‌ సిస్టర్‌ క్లెటెస్, సిస్టర్‌ యానీ, పశ్చిమ గోదావరి ఇన్‌ఛార్జ్‌ ఇర్రింకి నరేష్‌ కర్నా, కృష్ణా జిల్లా ఇన్‌ ఛార్జ్‌ డాక్టర్‌ వై రమేష్‌(ఆయుష్‌ హాస్పిటల్స్‌), తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ కె విజయ్‌ కుమార్‌లు, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌‌ నిరంజన్ రెడ్డి.



 


Update: 2020-05-15 05:53 GMT

Linked news