కామారెడ్డి :జుక్కల్. నిజాంసాగర్ మండలం సింగీతం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కామారెడ్డి :

జుక్కల్. నిజాంసాగర్ మండలం సింగీతం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ఒక గేట్ ను ఎత్తివేసి425క్యూసెక్కుల నీటిని దిగువన గల నిజాంసాగర్ ప్రధాన కాల్వ లోకి విడుదల చేసిన నీటిపారుదల అధికారులు.

Update: 2020-08-19 12:19 GMT

Linked news