కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరైన 34 మంది... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరైన 34 మంది మహిళ పోలీసు సిబ్బందికి స్వాగతం పలికిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్...

బషీర్ బాగ్ లోని సిపి కార్యాలయంలో సిబ్బందిని సత్కరించిన సీపీ..

అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

కరోనా నియంత్రణలో పోలీసు శాఖ ముందు ఉండి పని చేస్తోంది.

కఠినమైన విధుల నిర్వహణలో మహిళ పోలీసులదే కీలక పాత్ర.

కరోనాను జయించి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు...

Update: 2020-07-29 12:35 GMT

Linked news