గుంటూరు:మాచవరం మండలం చెన్నాయపాలెం లో సైదారెడ్డి... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గుంటూరు:

మాచవరం మండలం చెన్నాయపాలెం లో సైదారెడ్డి అనే టిడిపి సానుభూతి పై దాడి.

పొలం గట్టు విషయం లో వివాదం.

గ్రామం లోని సెంటర్ లో రచ్చబండ వద్ద కూర్చున్న సైదారెడ్డి పై మారణాయుదాలతో దాడి.

దాడికి పాల్పడిన వైసిపి సానుభూతిపరులు.

గురజాల ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సైదారెడ్డి.

Update: 2020-07-29 08:24 GMT

Linked news