>>> మచిలీపట్నం- రేపటి నుండి నగరంలో ఉదయం... ... Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

>>> మచిలీపట్నం

- రేపటి నుండి నగరంలో ఉదయం 6-11గంటల వరకే వ్యాపారాలు

- టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆర్డీఓ ఖాజావలీ

- కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం

- కంటైన్మెంట్ జోన్ ల్లో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి

- పోలీస్ సిబ్బందితో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాం

- ఈ టీమ్ లు కంటైన్మెంట్ జోన్లలో నిత్యం పర్యవేక్షణ సాగిస్తారు

- మాస్క్ ధారణపై మున్సిపల్, పోలీస్ సిబ్బందితో నగరంలో

- ఉదయం 6-11గంటల మధ్య స్పెషల్ డ్రైవ్

- మాస్క్ ధరించని వారికి జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తాం

- హోటల్స్ కూడా ఉదయం 6-11గంటల వరకే అనుమతి

- ఆ తర్వాత టేక్ ఎ వేకు అనుమతి

Update: 2020-07-09 14:13 GMT

Linked news