@ తూర్పుగోదావరి జిల్లా _ చింతూరు మండలం- మోతుగూడెం... ... Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ తూర్పుగోదావరి జిల్లా

_ చింతూరు మండలం


- మోతుగూడెం లొ సుమారు10 లక్షలరూపాయల విలువచేసే,, 230 కే.జిల గంజాయి పట్టివేత,,,ఆరుగురు వ్యక్తులు,అరెస్ట్,,రెండు వాహనాలు షిజ్,,సీలేరు నుండి భద్రాచలం తరలిస్తుండగా వాహనాల తనికిలలొ పట్టు బడినట్లు ఎస్సై.టి.వి సుబ్బారావు తెలిపారు.

Update: 2020-06-30 15:39 GMT

Linked news