AP Municipal Elections 2021: తిరుపతి

తిరుపతి: 

తిరుపతి రెండవ డివిజన్లో పోలింగ్ నిలిచిపోయింది. కొందరు ఓటర్లకు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రీ పోలింగ్ నిర్వహించాలని టిడిపి తిరుపతి జిల్లా ఇన్చార్జి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.

Update: 2021-03-10 10:55 GMT

Linked news