AP Municipal Elections 2021: కడప జిల్లా

కడప జిల్లా:

కడప జిల్లా ప్రొద్దుటూరులోని 6వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుది. టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ వైసీపీ వర్గీయులు అడ్డుకోగా ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు వర్గీయులపై పొలీసులు లాఠి చార్జి చేసి వారిని చెదరగొట్టారు.

Update: 2021-03-10 10:46 GMT

Linked news