AP Municipal Elections 2021: విజయనగరం

విజయనగరం: 

విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. స్థానిక మహారాజా కాలేజీలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు.

Update: 2021-03-10 09:41 GMT

Linked news