AP Municipal Elections 2021: నగరి

నగరి: 

వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి మున్సిపాల్టీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో వార్డులోని పోలీంగ్ కేంద్రంలో ఓటు వేశారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను గెలుచుకుని సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. 

Update: 2021-03-10 09:37 GMT

Linked news