AP Parishad Elections 2021 Live Updates: శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా:

శ్రీకాకుళం జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 

Update: 2021-04-08 06:10 GMT

Linked news