Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

పశ్చిమగోదావరి జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలైన చింతలపుడి మండలం ఎర్రపాలెం గ్రామంలో 60శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

Update: 2021-02-17 08:19 GMT

Linked news