Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

తూర్పుగోదావరి జిల్లా:

చింతూరు మండలం కోత్తపల్లిలో పోలింగ్‌ అధికారిని మృతి చెందింది. కొత్తపల్లి పంచాయితీ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన దైవ కృపారాణి తీవ్ర ఆస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

Update: 2021-02-17 07:36 GMT

Linked news