Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

విశాఖలోని హుకుంపేట పోలింగ్‌ కేంద్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. అదేవిధంగా 198 సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఆయన. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను మార్చామంటున్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌

Update: 2021-02-17 06:00 GMT

Linked news