Andhra Pradesh Bandh Live Updates: విశాఖ జిల్లా

విశాఖ జిల్లా:

మద్దిలపాలెం

మద్దిలపాలెం కూడలిలో బంద్‌లో పాల్గొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్‌ ప్లాంట్‌ సాధించుకున్నామని, కేంద్రం ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Update: 2021-03-05 06:46 GMT

Linked news