Andhra Pradesh Bandh Live Updates: కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా:

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల బంద్ పిలుపునకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. దీంతో ఉదయం నుండే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయితే వాణిజ్య సముదాయాలతో పాటు ప్రైవేటు స్కూలు, ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి.

Update: 2021-03-05 06:14 GMT

Linked news