Andhra Pradesh Aarogyasri : ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ!
ఆంధ్రప్రదేశ్..
-ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.
-ఇప్పటికే 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న సేవలను మిగిలిన జిల్లాలకు కూడా వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది.
-ఇదివరకే ఆరోగ్యశ్రీలో ఉన్న 2 వేల 2 వందల చికిత్సలకు..మరో 233 చికిత్సలు చేర్చింది ప్రభుత్వం.
-పథకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఆదేశాలు జారీ చేసింది.
Update: 2020-11-11 13:13 GMT