Anantapur updates: లౌకిక వాదాన్ని పాటిస్తున్న పార్టీ టీడీపీ: కాలవ శ్రీనివాసులు..

అనంతపురం:

కాలవ శ్రీనివాసులు ప్రెస్మీట్.

-రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

-మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ మతం, దేవలయాలపై దాడులు కొనసాగుతున్నాయి.

-ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదానికి విరుద్ధంగా జరుగుతోంది.

-ఇన్ని జరిగితే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయడం లేదు

-కొడాలి నాని ఉన్మాదం తో అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామంటారు.

-టీటీడీ చైర్మన్ జగన్ బంధువు డిక్లరేషన్ అవసరం లేదు అంటాడు. నాని జగన్ మనసులో మాట చెప్పారు.

-టీటీడీ ఈఓ కు డిక్లరేషన్ పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత ను గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నాం. చేయాల్సిన ధర్మం సీఎం పై ఉంది.

Update: 2020-09-23 08:36 GMT

Linked news