Anantapur updates: మంత్రి శంకర్ నారాయణ ఇలాఖలో అసమ్మతి పోరు..

అనంతపురం:

-మంత్రి సోదరుడు మల్లికార్జునకు వ్యతిరేకంగా గోరంట్లలో అసమ్మతి నేతల ప్రత్యేక సమావేశం.

-గంపల రమనారెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, పలువురు ముఖ్య నేతలు హాజరు, సుమారు వంద మంది తో సమావేశం.

-నాలుగు రోజులుగా గోరంట్ల లో అసమ్మతి నేతల వరస సమావేశం.

-మల్లికార్జున అభివృధ్ధికి అడ్డూపడుతూ కమిషన్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.

-భూ కబ్జాలు, కమీషన్లకు అలవాటు పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.

-పేదల భూములపై మల్లికార్జున కన్నేసాడు

-గోరంట్ల లో జరుగుతున్న అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుపోతాం.

-పెనుకొండ నియొజకవర్గం లో ఉన్న అసమ్మతి నేతలతో కలిసి త్వరలో పాదయాత్ర చేస్తాం: గంపల రమణారెడ్డి

Update: 2020-09-04 10:37 GMT

Linked news