Anantapur district updates: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు....

అనంతపురం:

-అనంతపురం: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని ఓ.డి చెరువు అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు సమర్పించి పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

Update: 2020-08-27 08:05 GMT

Linked news