Amaravati updates: అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ..
అమరావతి..
- ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు
- జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత
- జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు
- దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలిదశ కార్యక్రమాలు
- కోవిడ్-19 సమయంలో గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చిన పక్షోత్సవాలు
- ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం
- 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట
- ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ
- ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు
- ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ
Update: 2020-09-23 10:56 GMT