Amaravati updates: అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ..

అమరావతి..

- ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు

- జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత

- జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు

- దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలిదశ కార్యక్రమాలు

- కోవిడ్-19 సమయంలో గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చిన పక్షోత్సవాలు

- ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం

- 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట

- ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ

- ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు

- ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ

Update: 2020-09-23 10:56 GMT

Linked news