Amaravati Updates: రాజధాని తరలింపు కేసులపై న్యాయవాదులకు అనుమతులు...
అమరావతి.....
- రాజధాని తరలింపు కేసులపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లింపునకు పరిపాలనా అనుమతులు
- సీఆర్డీఏ నుంచి 2 కోట్ల 36 లక్షల 29 వేల రూపాయలను ఏజీ సహా వివిధ సీనియర్ న్యాయవాదులకు చెల్లింపులు చేసేందుకు అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
Update: 2020-11-11 11:33 GMT