Amaravati Updates: జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది..
అమరావతి..
బోండా ఉమా మహేశ్వర రావు
(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)
- 17నెలల జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది
- జగన్ పాదయాత్ర లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. అన్ని వ్యవస్థలు రివర్స్ లో వెళుతున్నాయి
- 17 నెలల్లో అంతులేని అవినీతి ఇసుక మాఫియా, మద్యం మాఫియా..ఇళ్ళ స్థలాల లో వేల కోట్లు అవినీతి జరిగింది
- పోలవరం వైసీపీ అసమర్ధత కారణం గా ఆగిపోయే పరిస్తితికి వచ్చింది
- వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్తితి వచ్చింది
- వైసీపీ నవరత్నాలు పేరుతో నవమోసా లు చేశారు
- 17 నెలల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపులే మిగిలాయి
- రాష్ట్రానికి పాడి కుండ లాంటి అమరావతిని నాశనం చేశారు
Update: 2020-11-07 07:25 GMT