Amaravati updates: మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..
అమరావతి...
-మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..
-భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు 158 కోట్లు
-2 నెలల పెన్షన్ మొత్తం 9.73 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన మంత్రి బొత్ససత్యనారాయణ.
-ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతాయి..
Update: 2020-08-27 05:53 GMT