Amaravati updates: మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

అమరావతి...

-మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..

-భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు 158 కోట్లు

-2 నెలల పెన్షన్ మొత్తం 9.73 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన మంత్రి బొత్ససత్యనారాయణ.

-ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతాయి..

Update: 2020-08-27 05:53 GMT

Linked news