Amaravati Updates: బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు అసలు మానవత్వం ఉందా?

 అమరావతి...

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-నంద్యాలలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం చనిపోతే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారా?

-వాళ్లను సోము వీర్రాజు మత కోణంలో చూస్తున్నారేతప్ప మనుషులుగా చూడలేదు.

-ప్రతి విషయం మత కోణంలో చూడటం వీర్రాజుకు తగదు.

-సోము వీర్రాజు నంద్యాల వెళ్లి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి.

Update: 2020-11-16 12:17 GMT

Linked news