Amaravati: గుడివాడ అమరానాథ్...వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి.

- గుడివాడ అమరానాథ్...వైసీపీ ఎమ్మెల్యే

- త్వరగా కేసు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెపితే ఇష్టానుసారంగా మాట్లాడ్తున్నారు

- మూడు రాజధానులు పక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఎదో ఒక రూపంలో అడ్డుకోవాలని టీడీపీ చూస్తుంది....

- ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు..

- 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు..

- రాజధానిలో మా కులం తప్ప వేరే వారు ఉండరాదనే ఉద్దేశ్యంతో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు...

- వైజాగ్ లో పరిపాలన రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి..

- మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వైజాగ్ పై విషం చిమ్ముతున్నారు..

- జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం ఆలోచన చేస్తే చంద్రబాబు అమరావతిలో రేట్లు కోసం పాటు పడుతున్నారు..

- ఆధారాలు లేని ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు..

- 14 నెలల కాలంలో 60 వేల కోట్ల సంక్షేమం కోసం ఖర్చు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మినహా దేశంలో మరొకరు లేరు..

- కమ్యూనిస్టు పార్టీలు తమ భావజాలాన్ని చంద్రబాబు కోసం మార్చుకుంటున్నాయి...

- మూడు రాజధానులు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపక ముందే స్టేట్ గెస్ట్ హౌస్ కోసం ప్రభుత్వం జోవో విడుదల చేసింది..

- బౌద్ద క్షేత్రాన్ని నాశనం చేస్తున్నారని తప్పుడు వార్తలు రాస్తున్నారు..

- బౌద్ద క్షేత్రం కేవలం ఆరు ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉంది..

- స్టేట్ గెస్ట్ హౌస్ కు, బౌద్ద స్థూపాల బఫర్ జోన్ కు మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.

- ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగిన విశాఖపట్నంకు ముడి పెడుతున్నారు..

- వైజాగ్ కు రైల్వే జోన్ రాకుండా అడ్డుకునేకునే ప్రయత్నం చేశారు..

- అమరావతిలో కెమెరా ఉద్యమం నడుస్తోంది..

- కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు రాష్ట్రానికి రాష్ట్రానికి దూరం పాటిస్తున్నారు..

- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ను చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చుకోవాలి..

- సీపీఐ రామకృష్ణ దానికి అధ్యక్షుడుగా వ్యవహరించాలి..

Update: 2020-08-27 11:35 GMT

Linked news