Amaravati: ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి జవహర్...
అమరావతి
- ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి జవహర్...
- మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ మద్యం దందా ని బయటపెట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాష్ ని బలితీసుకున్నారు.
- లక్షణంగా ఉన్న యువకుడు అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రభుత్వం.
- వైసీపీ ముఖ్య నాయకుల బెదిరింపులు, వేధింపుల వలనే ఓం ప్రకాష్ చనిపోయాడు.
- అసలు నిజాలు బయటకు రాకుండా, కేసు నమోదు చెయ్యకుండా, పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు పూర్తి చేసారు.
- విషయం బయటకి వచ్చిన తరువాత హడావిడిగా కేసు నమోదు చేసి, పోస్ట్ మార్టం నిర్వహిస్తాం అంటున్నారు.
- కనీసం ఇప్పుడు నిజాలను బయటపెడతారా లేక వాస్తవాలను కూడా పూడ్చేస్తారా?
Update: 2020-08-27 10:43 GMT