మహారాష్ట్రలో 24 గంటల్లో 63 మంది మరణం

- మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 63 మంది మరణించారు.

- రాష్ట్రంలో మరణాల సంఖ్య 1517 కు చేరింది.

- అదే సమయంలో దేశంలో ఇప్పటివరకు 3 వేల 583 మంది సంక్రమణ కారణంగా మరణించారు.

- అంటే, దేశంలో చోటుచేసుకున్న మరణాలలో 42.3% మహారాష్ట్రలోనే నమోదయినట్టయింది.

- పూర్తి కధనం 

Update: 2020-05-23 14:45 GMT

Linked news