మహారాష్ట్రలో 24 గంటల్లో 63 మంది మరణం
- మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 63 మంది మరణించారు.
- రాష్ట్రంలో మరణాల సంఖ్య 1517 కు చేరింది.
- అదే సమయంలో దేశంలో ఇప్పటివరకు 3 వేల 583 మంది సంక్రమణ కారణంగా మరణించారు.
- అంటే, దేశంలో చోటుచేసుకున్న మరణాలలో 42.3% మహారాష్ట్రలోనే నమోదయినట్టయింది.
Update: 2020-05-23 14:45 GMT